గురుపౌర్ణమి సందర్బంగా ఖమ్మంలో సాయిబాబా ఆలయాలలో భక్తులతో సందడిగా

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #news #hyderabad #india #khammam #telangana #mulugu #venkatapuram #congress #bhakti ‪@newsworldtelugu19‬
    గురుపౌర్ణమీ సందర్బంగా ఖమ్మంలో సాయిబాబా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి.సాయి నాధుడి ఆలయాల్లో వేకువజామునుంచే భక్తులు బారులు తీరారు.సాయిబాబాకు అభిషేఖం, భస్మార్ఛన పూజలు నిర్వహించారు.భక్తులంతా ఒక్క చోట చేసి భజనలు చేశారు.గురువును పూజించే పర్వదినం గురుపౌర్ణమి కాబట్టి భక్తులు అంతా గురువు యెక్క ప్రత్యేకతను చాటుతూ పాటలు పాడారు అనంతరం అన్నదానం నిర్వహించారు.సన్మార్గాన్నిచూపే సాయిబాబా కూడా ప్రతి ఒక్కరికి గురువు కాబట్టి ,,గురుపౌర్ణమి రోజున సాయినాదున్ని దర్శించుకుంటే పుణ్యం లభిస్తుందని భక్తులు తెల్పారు..

Комментарии •